-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మార్చి 19: కరోనా వైరస్ వ్యాపించకుండా నగరాలు, పట్టణాల్లో పురపాలక శాఖ ద్వారా పటిష్టమైన ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నామని పురపాలక శాఖ కమిషనర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ తెలిపారు. ఈమేరకు రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశామన్నారు.
విజయవాడ, మార్చి 19: కరోనా ప్రభావిత దేశాల్లో విద్యా సంస్థలను మూసేసి స్వదేశాలకు వెళ్లాలని విద్యార్థులను, ప్రవాసాంధ్రులను ఆయా దేశాలు ఆదేశిస్తున్న నేపథ్యంలో వారికి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్, వెలగపూడి సచివాలయంలోని ఏపీఎన్నార్టీ కార్యాలయంలో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
విజయవాడ, మార్చి 19: ఎన్నికల వాయిదా ఎలా ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ రద్దుతో రాష్ట్రంలో ఉగాది నాటికి దాదాపు 29లక్షల ఇళ్లపట్టాల పంపిణీకి భారీ కసరత్తు జరుగుతోంది. ఏవిధంగానైనా ఇళ్లపట్టాలు ఇవ్వాలన్న సీఎం జగన్ కృతనిశ్చయంపై సుప్రీం తీర్పు పాలుపోసినట్లైంది. సాధ్యమైనచోట్ల ప్రభుత్వ స్థలాలు, సాధ్యం కానిచోట్ల ప్రైవేట్ స్థలాల కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటికే జిల్లాకు రూ. 5వేల కోట్లు విడుదల చేసింది.
ఒంగోలు, మార్చి 19: చైనాతోపాటు, ఇతర దేశాలను గజగజలాడించిన కరోనా వైరస్ ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రజలను వణికిస్తోంది. అదేవిధంగా జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు కరోనా వైరస్తో బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్పైనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఇతర దేశాలనుండి వచ్చే వ్యక్తుల ద్వారానే ఈ వైరస్ వ్యాప్తిచెందుతుండటంతో అన్నివర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో గురువారం తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా వైరస్ను జిల్లా నుంచి తరిమికొట్టేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. జిల్లాలో మరో ఏడు అనుమానాస్పద కేసులు నమోదు అయ్యాయని, వారికి ఐసోలేషన్ కేంద్రంలో వైద్యం అందిస్తున్నామన్నారు.
అమరావతి, మార్చి 19: రాష్ట్రంలో కొత్తగా రెండు దశల్లో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్ష నిర్వహించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుదలకు కీలక చర్యలు చేపడతామని వెల్లడించారు.
విజయవాడ, మార్చి 19: ప్రజల్లో భయాన్ని కాకుండా ధైర్యాన్ని నింపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. వ్యాధి నివారణకు చర్యలు చేపడుతూనే తీవ్ర భయానికి గురిచేసేలా వ్యవహరించవద్దని సూచించారు. కరోనా వైరస్ నియంత్రణకు వివిధ కీలక చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు.
విజయవాడ: ఏపీలో షాపింగ్ మాల్స్ మూసివేశారు. కరోనా ప్రభావంతో అక్కడ సినిమా హాల్స్ను సైతం మూసివేశారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలు జాగ్రత్తలు పాటించాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
అమరావతి, మార్చి 18: పాలనా రాజధాని విశాఖకు ఏ క్షణంలో అయినా తరలించే అవకాశం ఉందని, ఉద్యోగులు మానసికంగా సిద్ధం కావాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఈమేరకు సచివాలయంలో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. జూన్ నుంచి విద్యాసంస్థలు ప్రారంభించనున్నందున మే నెలాఖరులోగా సచివాలయ తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.
గుంటూరు, మార్చి 18: స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతులు ఎదురుదాడికి దిగడం వారి ఆలోచనా తీరుకు అద్దం పడుతోందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.