-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం ఉదయం ఆబ్కారీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పోలవరం, మొగల్తూరులో దాడులు నిర్వహించిన అధికారులు 15మందిని అరెస్టు చేసి, వెయ్యి లీటర్ల బెల్లం వూటను ధ్వంసం చేశారు.
నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. సోమశిల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 52 టీఎంసీలకు చేరింది. ఇన్ఫ్లో 29వేల క్యూసెక్కులగా ఉంది.
గుంటూరు: విద్యుత్తు కనెక్షన ఇప్పిస్తామంటూ తీసుకువెళ్లి ఓ మహిళపై ఏఎస్ఐతోపాటు అతని బావమరిది అత్యాచారం జరిపిన సంఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండలో జరిగింది. బాధిత మహిళ జిల్లా రూరల్ ఎస్పీని ఆశ్రయించడంతో పోలీసులు ఏఎస్ఐతోపాటు అతని బావమరిదిపై బెల్లంకొండ స్టేషనులో కేసు నమోదు చేశారు.
విజయవాడ, జూన్ 23: అవయవదానాల పట్ల ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన వెల్లివిరుస్తున్నది. కృష్ణాజిల్లా కేసరిపల్లికి చెందిన పి. నాగబాబు (24) ఈనెల 18వ తేదీ ప్రమాదానికి గురై మెదడుకు తీవ్ర దెబ్బతగిలింది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. తల్లిదండ్రులు జీవన్ధాన్ సంస్థను ఆశ్రయించి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
విశాఖ:నగరంలోని నెహ్రూ చౌక్ సమీపంలో ఓ వ్యక్తి బ్యాంకు నుంచి 60 వేల రూపాయలు డ్రా చేసుకొని వెళుతుండగా గుర్తుతెలియని దుండుగులు బ్యాగ్ను లాక్కెళ్లారు.
విజయవాడ:కృష్ణాజిల్లా కైకలూరు మండలం పల్లెవాడ వద్ద లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మూర్తి మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.