-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఆత్మకూరు, జూలై 29: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ఒడ్డుపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి 70 ఏళ్ల వయసున్న లక్ష్మమ్మపై అదే గ్రామానికి చెందిన పెద్దన్న(35) శనివారం అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అందుకు సంబంధించిన వివరాలు ఒక రోజు ఆలస్యంగా వెలుగు చూశాయి. లక్ష్మమ్మ ఒడ్డుపల్లి ఎస్సీ కాలనీలో ఒంటరి జీవనం గడుపుతోంది. తనకంటూ ఎవరూ లేని స్థితిలో కాలం గడుపుతోంది.
ఆమనగల్లు, జూలై 29: కడ్తాల మండల కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థి వి.మల్లేశ్(14) శనివారం అర్ధరాత్రి అనుమానస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.
నల్లగొండ/చింతపల్లి, జూలై 29: విహార యాత్రకు బయలుదేరిన కుటుంబాన్ని అతివేగం బలితీసుకుంది. ఆదివారం సెలవుదినం కావడంతో నాగార్జునసాగర్ విహార యాత్రకు కారులో వెళ్తున్న హైద్రాబాద్ టోలిచౌక్కి చెందిన ఐదుగురితో పాటు ఐదేళ్ల బాలుడు కారు ప్రమాదానికి గురవ్వడంతో దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయ.
న్యూఢిల్లీ, జూలై 29: మనం ఇంతవరకు దొంగ సర్ట్ఫికెట్లను తయారు చేసే వాళ్లను మాత్రమే చూశాం. ఇప్పుడు ఏకంగా సెకండరీ బోర్డులనే ఏర్పాటు చేసి సర్ట్ఫికెట్లను జారీచేస్తున్న గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి సీబీఐ రెండు వేర్వేరు కేసులను నమోదు చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. సెకండరీ బోర్డును ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి 10, 12వ తరగతి సర్ట్ఫికెట్లను సైతం వారు జారీచేసేస్తున్నారు.
నందికొట్కూరు, జూలై 29:పట్టణంలోని పగిడ్యాల రహదారిలో వున్న సుజాత ఆసుపత్రి ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్న రాజు(13) అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు.. పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన తిరుపాలు, ఈశ్వరమ్మ దంపతుల చిన్న కుమారుడు చిన్నరాజు సైకిల్పై వెళ్తుండగా పగిడ్యాల వైపు వెళ్తున్న ఢీ కొనడంతో తల ఛిద్రమైంది.
మేడికొండూరు, జూలై 29: మండలంలోని కైలాసగిరి కొండల్లో పది నెలల కిందట జరిగిన గుర్తు తెలియని యువతి హత్య కేసులో మిస్టరీ వీడింది. యువతి హత్య కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సైతం ఉహించని విధంగా ఓ ఖైదీ ఇచ్చిన సమాచారంతో హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు గుర్తించారు.
అచ్చంపేట, జూలై 29: మండల పరిధిలోని మాదీపాడు అటవీ ప్రాంతంలోవున్న వన దేవత సత్తెమ్మతల్లి దర్శనానికి వచ్చి అక్కడవున్న పులిచింత ప్రాజెక్టు వద్ద కృష్ణా నదిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు ఆదివారం గల్లంతయ్యారు. అచ్చంపేట ఎస్ఐ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం పత్తిపాడు మండలం చినకొండ్రుపాడుకు చెందిన 9 మంది సభ్యులు రెండు ఆటోల్లో సత్తెమ్మ తల్లి దర్శనానికి వచ్చారు.
జంగారెడ్డిగూడెం, జూలై 28: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్డులోని వాసవి నగర్లో గల ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలికి వేధింపులు అధికం కావడంతో పోలీస్స్టేషన్లో ఆమె చేసిన ఫిర్యాదు మేరకు శనివారం ఎస్సై అల్లు దుర్గారావు అయిదుగురు సహ వైద్యులపై కేసు నమోదు చేశారు.
మారేడుమిల్లి, జూలై 28: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఓ గిరిజనుడి ఇంటిలో రెండు నాటుతుపాకులు, దుప్పి కొమ్ములతో ఉన్న పుర్రెను స్వాధీనం చేసుకున్నట్టు రంపచోడవరం డివిజన్ అటవీ శాఖ రేంజ్ అధికారి ఎ సునీల్కుమార్ తెలిపారు.అటవీశాఖ సిబ్బందికి అందిన సమాచారం మేరకు మారేడుమిల్లి మండలం చట్లవాడ పంచాయతీ పరిధిలోని కెచ్చెలవాడ గ్రామంలో పల్లాల దేవిరెడ్డి అనే గిరిజనుడి ఇంట్లో సోదాలు నిర్వహించగా మిద్దెపై నాలుగ
సిద్దిపేట, జూలై 28 : చెల్లెలు కులాంతర వివా హాం చేసుకుందని ఆగ్రహించిన అన్న కత్తితో పొడిచిన దారుణమైన సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్లో శనివారం చోటుచేసుకుంది. ఈసంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వీరాపూర్ గ్రామానికి చెందిన వౌనిక తన క్లాస్మెట్ సాయిలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కులాలు వేరు కావటంతో పెద్దలు ప్రేమను అంగీకరించకుండ అభ్యంతరం వ్యక్తం చేశారు.