-
హైదరాబాద్: లాభదాయక పోస్టుల నుంచి రాష్టస్థ్రాయి కార్పొరేషన్ పోస్టులకు మినహాయిం
-
హైదరాబాద్: హిందూ ధర్మానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెనుముప్పుగా తయారయ్యార
-
హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక
-
హైదరాబాద్, డిసెంబర్ 4: విద్యార్ధుల్లో ఇక నైపుణ్యాన్ని పెంపొందించే విద్యను అంద
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
జూరాల నుంచి సాగర్ వరకూ.. ఎస్ఆర్ఎస్పి నుంచి సింగూర్ దాకా ఒకే పరిస్థితి
కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో నిల్వల కరవు ప్రత్యామ్నాయ చర్యలకు 300 కోట్లు విడుదల
హైదరాబాద్: రోడ్డు భద్రతపై సుప్రీం కమిటీ సూచనలు అమలు పరచాలని రవాణా, పోలీసు శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు వాహనదారులకు హెల్మెట్ ధారణ, లైసెన్స్ తప్పనిసరి అయ్యాయి. బుధవారం నుంచి హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే జరిమానాతోపాటు జైలుశిక్ష విధించనున్నారు.
భద్రాచలం: తెలంగాణ -్ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొచ్చెలంక అటవీప్రాంతంలో మంగళవారం తెల్లవారుఝామున భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలు సమావేశం అవుతున్నారనే నిఘా వర్గాల పక్కా సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.
నల్గొండ: నల్గొండ జిల్లా చందంపేట పోలీస్స్టేషన్లో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ మిస్ఫైర్ అయి తూటా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఎల్బినగర్లోని కామినేని ఆస్ప్రత్రికి హుటాహుటిన అతడిని తరలించారు.
హైదరాబాద్:తెలంగాణ-్ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ఐదుగురు మహిళలు. చర్ల మండల (తెలంగాణ) కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని సుక్మా జిల్లా (్ఛత్తీస్గఢ్) చింతవాడ అటవీ ప్రాంతంలోని గొట్టెపాడువద్ద ఈ ఎన్కౌంటర్ జరిగింది. మృతదేహాలను హెలికాప్టర్లో ఖమ్మంకు తరలించారు.
హైదరాబాద్:హెలికాప్టర్లో విహరిస్తూ హైదరాబాద్ అందాలను చూసే వీలు కల్పిస్తూ హెలిటూరిజం ఇన్ హైదరాబాద్ కార్యక్రమాన్ని మంగళవారంనాడు మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. మనిషికి 3499 రూపాయల ఛార్జీతో హెలికాప్టర్లో విహరిస్తూ నగరంలోని చారిత్రక కట్టడాలు, సరస్సులు, పర్యాటక ప్రాంతాలను వీక్షించవచ్చు.
హైదరాబాద్, ఫిబ్రవరి 29: ఎన్డిఏ మిత్రపక్షాల కన్నా టిఆర్ఎస్ నుంచే బడ్జెట్కు కేంద్రానికి సానుకూల స్పందన లభించింది. ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ను టిఆర్ఎస్ ఎంపీలు అభినందిస్తూ స్వాగతించారు. బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారని నిజామాబాద్ ఎంపి కవిత అభినందించారు.
ఇదీ 2016-17 తెలంగాణ బడ్జెట్
దాదాపు ఖరారైన వార్షిక ప్రణాళిక
సూత్రప్రాయంగా వెల్లడించిన కెసిఆర్
కేంద్రం విదిలింపులపై తీవ్ర అసంతృప్తి
ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష
మార్చి 10నుంచి అసెంబ్లీ బడ్జెట్ భేటీ
నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్ అధికారపక్షం తెరాస అసంతృప్తి
ఇవీ కేటాయింపులు
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ఎమ్మెల్యేలను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కమిటీ నిర్ణయించింది. ఇక్కడ సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.