-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
గత రెండు సంవత్సరాలుగా మేకావు ఓపెన్ టైటిల్ సాధిస్తూ వచ్చిన తెలుగు తేజం సింధు ఆదివారం జరిగిన ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి మితాని పై గెలిచి టైటిల్ ను నిలబెట్టుకుంది. స్కోర్ : 21-9, 21-13, 21-14
రాయ్పూర్, నవంబర్ 28: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్డబ్ల్యుఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో శనివారం భారత్, జర్మనీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయ. ఒలింపిక్ చాంపియన్ జర్మనీకే ఈ మ్యాచ్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు అభిప్రాయపడ్డారు. అయతే, భారత ఆటగాళ్లు సమష్టిగా కృషి చే యడంతో డ్రా సాధ్యమైంది.
దుబాయ్, నవంబర్ 28: పాకిస్తాన్తో చివరి వరకూ ఉత్కంఠగా సాగిన రెండో టి-20 మ్యాచ్లో ఇంగ్లాండ్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ షహీద్ అఫ్రిదీ చివరి క్షణాల్లో చెలరేగి, ఎనిమిద బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 24 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు సాధించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 28: భారత్, దక్షిణాఫ్రి కా జట్ల మధ్య డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న చివరి, నాలుగో టెస్టుకు ఆతిథ్యం ఇ వ్వనున్న ఫిరోజ్ షా కోట్లా మైదానాన్ని బిసిసి ఐ పిచెస్ అండ్ గ్రౌండ్స్ కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్ శనివారం పరిశీలించాడు. వికెట్పై ప గుళ్లు, పచ్చిక వంటి అంశాలను క్షుణ్ణంగా అ ధ్యయనం చేశాడు.
కివీస్పై ఆస్ట్రేలియాకు స్వల్ప ఆధిక్యం పోటాపోటీగా సాగుతున్న డే/నైట్ టెస్టు
గౌహతి, నవంబర్ 28: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో శనివారం జరిగిన గ్రూప్ మ్యాచ్లో నార్త్ఈస్ట్ యునైటెడ్పై ఢిల్లీ డైనమోస్ 2-1 తేడాతో విజయం సాధించినప్పటికీ, ఇరు జట్లు నింపాదిగా ఆడి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. మ్యాచ్ 30వ నిమిషంలో ఢిల్లీ ఆటగాడు రాబిన్ సింగ్ గోల్ చేయగా, మరో ఏడు నిమిషాల్లోనే నార్త్ఈస్ట్కు సిత్యసేన్ సింగ్ ఈక్వెలైజర్ను అందించాడు.
హైదరాబాద్ : భారత్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్కు చేరువైంది. ఐదో సీడ్గా బరిలోకి దిగి వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లింది.