-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కాన్పూర్, నవంబర్ 20: ఉత్తరప్రదేశ్, వడోదర జట్ల మధ్య కాన్పూర్లో జరగాల్సిన రంజీ ట్రోఫీ మ్యాచ్ను గ్రేటర్ నోయిడాకు మార్చారు. కాన్పూర్లో ఆటగాళ్ల వసతికి కొరత ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కావలసి ఉంది.
లండన్, నవంబర్ 20: లండన్లో జరుగుతున్న ఎటిపి వరల్ డ టూర్ ఫైనల్స్లో సెర్బియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్తో పాటు స్విట్జర్లాండ్కు చెందిన మూడో సీడ్ ఆటగాడు రోజర్ ఫెదరర్, స్పెయన్ ‘బుల్’ రాఫెల్ నాదల్ సెమీ ఫైనల్స్కు దూసుకెళ్లారు.
హర్ఘడా (ఈజిప్టు), నవంబర్ 20: ఈజిప్టులోని హర్ఘడాలో జరుగుతున్న ఐబిఎస్ఎఫ్ ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ సెమీఫైనల్స్కు దూసుకెళ్లాడు. దీంతో భారత్కు ఈ చాంపియన్షిప్లో పతకం ఖాయమైంది. ప్రస్తుతం ఈ చాంపియన్షిప్ పురుషుల విభాగంలో బరిలో నిలిచిన భారత ఆటగాడు అద్వానీ ఒక్కడే.
సిడ్నీ, మార్చి 13: ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్ని వర్షం కూడా వెంటాడింది. డక్వర్త్ లూయిస్ విధానం ద్వారా ఇంగ్లాండ్ 25 ఓవర్లలో 101 పరుగులు సాధించాల్సి ఉండగా, మరో 41 బంతులు మిగిలి ఉండగానే, కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. అయితే, భారీ విజయాన్ని నమోదు చేసినప్పటికీ ఈ జట్టు ఇంటిదారి పట్టక తప్పలేదు.