-
దుబాయ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల్లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
-
పెర్త్, డిసెంబర్ 12: న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు మొదటి రోజు ఆస్ట్ర
-
రావల్పిండి, డిసెంబర్ 12: రావల్పిం డిలో జరుగుతున్న పాక్-శ్రీలంక మొద టి టెస్టుక
-
హైదరాబాద్, డిసెంబర్ 12: రంజీ ట్రోఫీ 2019-20లో భాగంగా గుజరాత్తో జరుగుతున్న మ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
అడిలైడ్, డిసెంబర్ 2: ఆస్ట్రేలియాలోని వాతావరణ పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా కుదురుకోవడంతోబాటు బ్యాట్స్మన్ మంచి భాగస్వామ్యాలను సాధించడం పాకిస్తాన్కు ప్రస్తుతం అత్యంత కీలకమని ఆ జట్టు సారధి అజహర్ అలీ సోమవారం నాడిక్కడ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో పాకిస్తాన్కు అత్యంత బాధాకరమైన టెస్టు రికార్డు ఉందని, దానిని అధిగమిస్తామన్న విశ్వాసం తమకుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
భీమవరం, డిసెంబర్ 2: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలు (డీపీఎస్)లో సోమవారం చదరంగం క్రీడకు సంబంధించి ఒక రికార్డు ఆవిష్కృతమయ్యింది. ఒకేసారి 108 మంది లిటిల్ మాస్టర్స్తో ఇంటర్నేషనల్ మాస్టర్ గిరినాథ్ తలపడ్డారు. సుమారు ఐదు గంటల పాటు రసవత్తరంగా సాగిన ఈ పోరులో నాలుగో రౌండ్ నుండి ఒక్కొక్కరుగా అందరినీ గిరినాథ్ ఓడిస్తూ వచ్చారు.
న్యూఢిల్లీ, నవంబర్ 2: వచ్చే ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాలో జరుగనున్న ‘ఐసీసీ అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ 2020’ పోటీల కోసం 15 మందితో కూడిన జట్టును భారత్ సోమవారం ప్రకటించింది. 1988 నుంచి గత ఏడాది వరకు ఈ టోర్నీల్లో నాలుగు విజయాలు సాధించి ఊపుమీదున్న భారత జట్టు ఈ దఫా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. జట్టుకు ప్రియంగార్గ్ సారధిగా ఎంపికయ్యాడు.
ఖాట్మడు, డిసెంబర్ 2: ‘13వ దక్షిణాసియన్ గేమ్స్లో’ భారత పురుషుల ఖోఖో జట్టు విజయాల పరంపరను కొనసాగిస్తూ అజేయంగా నిలుస్తోంది. సోమవారం రెండు విజయాలను సొంతం చేసుకున్న ఈ జట్టు సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. తొలుత ఆతిధ్య నేపాల్ జట్టును ఇన్నింగ్స్ 12 పాయింట్ల భారీ తేడాతో 17-5 స్కోరుతో ఓడించింది. తర్వాత సాయంత్రం బంగ్లాదేశ్ జట్టుతో తలపడి ఇన్నింగ్స్ 2 పాయింట్ల తేడాతో 12-10 స్కోరుతో ఓడించింది.
కోల్కతా, డిసెంబర్ 2: దేశవాళీ క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ ఫీజులను పెంచేందుకు సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసింది. ఈ ఫీజులను పెంచాల్సిందిగా రాష్ట్ర అసోసియేషన్లు చేసిన విజ్ఞప్తి మేరకు 88వ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
అడెలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ, చివరి టెస్టు మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి అంచున నిలిచింది. మూడో రోజు వర్షం కారణంగా ఆటను నిర్ణీత సమయాని కంటే ముందుగానే నిలిపివేయగా, అప్పటికి తన రెండో ఇన్నింగ్స్లో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి, ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదంలో పడింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా, చేతిలో ఉన్న ఏడు వికెట్లతో పరాజయం నుంచి బయటపడే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
ముంబయి, డిసెంబర్ 1: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తీరు మళ్లీ మొదటి వస్తున్నట్టు కనిపిస్తున్నది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన లోధా కమిటీ అనేకానేక అశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇచ్చిన నివేదికలోని అంశాలను నీరుగార్చే ప్రయత్నానికి మళ్లీ శ్రీకారం చుట్టింది.
హామిల్టన్, డిసెంబర్ 1: ఓపెనర్ రొరీ బర్న్స్, కెప్టెన్ జో రూట్ శతకాలతో చెలరేగడంతో, న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటను వర్షం కారణంగా నిర్ణీత సమయాని కంటే ముందుగానే ముగించే సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్లకు 269 పరుగులు చేయగలిగింది.
ట్యూరిన్లోని జువెంటస్ అలియాంజ్ స్టేడియంలో ఇటాలియన్ సిరీ ‘ఏ’ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ససువొలోతో జరిగిన మ్యాచ్లో బంతితో ముందుకు దూసుకెళుతున్న జువెంటస్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పోర్చుగీస్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ చేయడంతో ఈమ్యాచ్ డ్రాగా ముగిసింది. జువెంటస్ తరఫున లియోనార్డో బొనుసీ (20వ నిమిషం), రొనాల్డో (68) గోల్స్ చేశారు.
అడిలైడ్: పాకిస్తాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో సొంతగడ్డపై కంగారులు అదరగొడుతున్నారు. ప్రత్యర్థి జట్టును అన్ని విభాగాల్లో చిత్తు చేస్తూ తమ ఆధిప త్యాన్ని కొనసాగిస్తున్నారు. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇప్పటికే ఓ విజయం సాధించిన ఆస్ట్రేలియా చివరిదైన రెండో టెస్టులోనూ పట్టు బిగించింది.