S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/25/2015 - 16:58

కాకినాడ: వేదాల వల్ల మన దేశం కీర్తిప్రతిష్ఠలు విశ్వవ్యాప్తంగా విస్తరించాయని, వేదాలపై ప్రచారం చేస్తే వివిధ దేశాల మధ్య స్నేహబంధం పెరిగి ప్రపంచశాంతి సాధ్యమవుతుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆకివీడు మండలం అయి భీమవరంలో ఆయన శుక్రవారం ఉదయం టిటిడి నిర్మించిన వేద పఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ వేద పాఠశాల మన సంస్కృతిని ప్రతిబింబిస్తోందని ఆయన కొనియాడారు.

12/25/2015 - 11:40

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. అమలాపురం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడా బాధ్యతను నిర్వహించారు. ఆయన మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

12/25/2015 - 11:39

విజయవాడ: భారత రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో ఎపి సీఎం చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎ.్భమవరంలో టిటిడి నిర్మించిన వేద పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు రాష్టప్రతి బయలుదేరి వెళ్లారు.

12/25/2015 - 11:38

కడప: క్రిస్మస్ పర్వదిన సందర్భంగా కడప జిల్లా పులివెందుల చర్చిలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రార్థనల్లో వైకాపా అధ్యక్షుడు జగన్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

12/25/2015 - 11:38

విజయవాడ: కంచికచర్ల మండలం పరిటాల వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఓ బైక్, వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. జి.కొండూరుకు చెందిన ముగ్గురు కార్మికులు బైక్‌పై వెళుతూ ఈ ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

12/25/2015 - 07:21

హాజరైన జగన్, కుటుంబ సభ్యులు

12/25/2015 - 07:21

2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి
జల వనరులశాఖ మంత్రి దేవినేని వెల్లడి

12/25/2015 - 07:19

నడుస్తున్న రైలులోంచి దూకి మహిళ ఆత్మహత్య * కుమార్తె మృతి * ప్రాణాపాయ స్థితిలో కుమారుడు

12/25/2015 - 07:17

భూములిచ్చిన రైతుల్లో అయోమయం
రింగ్‌రోడ్డుకు 20వేల కోట్లు
హైవేలతో రింగ్‌రోడ్డు అనుసంధానం
9 నగరాల్లో మూడేసి టౌన్‌షిప్‌లు

12/25/2015 - 07:16

కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు

Pages