ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కంచికచర్ల మండలం పరిటాల వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఓ బైక్, వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. జి.కొండూరుకు చెందిన ముగ్గురు కార్మికులు బైక్‌పై వెళుతూ ఈ ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయారు.