-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
మెదక్: సంగారెడ్డి మండలం మామిడిపల్లి తండాలో శనివారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల బాలిక అక్కడికక్కడే మరణించింది. దీంతో మామిడిపల్లి తండాలో విషాదం అలముకుంది.
నల్గొండ: నల్గొండ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద శనివారం ఉదయం రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యిక్తి మరణించాడు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు.
ఖమ్మం: పాల్వంచలోని పలు ప్రాంతాల్లో పోలీసులు శనివారం తెల్లవారుజామున విస్తృతంగా దాడులు జరిపి భారీఎత్తున బెల్లం ఊట, నాటుసారా, కలపను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: అనుమానం పెనుభూతం కావడంతో ఓ భర్త భార్యను హతమార్చిన సంఘటన శనివారం ఉదయం మాదాపూర్లో వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.
నల్గొండ: నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వద్ద శనివారం ఉదయం ఓ బైక్ను పాల వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ప్రభాకర్ అనే ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మరణించినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెప్పారు.
హైదరాబాద్: కొద్ది రోజుల విరామం అనంతరం ‘సూదిగాడి’ కలకలం మళ్లీ ప్రారంభమైంది. శనివారం ఉదయం వనస్థలంపురంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి సిరంజితో ఇంజక్షన్ ఇచ్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
సంగారెడ్డి , డిసెంబర్ 4: బిసి సబ్ప్లాన్ను వెంటనే అమలు చేయాలని, సబ్ప్లాన్కు 10వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
జనగామ , డిసెంబర్ 4: కోర్టుకేసులో ఐఎస్ఐ ఉగ్రవాది ఎస్కె అబ్దుల్ ఖాజా శుక్రవారం వరంగల్ జిల్లా జనగామ కోర్టుకు హాజరయ్యారు. 11-11-11రోజున పేరుమోసిన ఉగ్రవాది వికారొద్దీన్తో పాటు మరో నలుగురు ఉగ్రవాదులను హైద్రాబాద్ నుండి వరంగల్కు తరలిస్తుండగా తమకు బిర్యానీ కావాలని వారు ఎస్కార్ట్ పోలీసులపై తిరగబడగా వారు జనగామ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.