-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
కమలానంద భారతీ స్వామి డిమాండ్ * 10న ఆలయాల్లో గోపూజ చేయాలని పిలుపు
తుది నిర్ణయాన్ని జిల్లా నేతలకే అప్పగించిన అధిష్ఠానం పోటీలో ఐదుగురు నేతలు
పరిశీలనలో ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్, శేఖర్ పేర్లు
సంస్థాన్నారాయణపురం, డిసెంబర్ 4: ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం, మంత్రి పదవులు తీసుకోవడం వంటి విలువలు లేని రాజకీయాలు నేడు రాజ్యమేలుతున్నాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం జనగాం గ్రామంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ గులాం రసూల్ సంతాపసభ శుక్రవారం జరిగింది.
నల్గొండ : టిఆర్ఎస్ ప్రభుత్వం వలసలను ప్రోత్సహిస్తోందని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. కొత్తగా ఆపరేషన్ ఆకర్ష్ అనేదానిని ప్రవేశపెట్టి మంత్రి జగదీశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో వలసలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.
నల్గొండ: ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకొనేందుకు తెరాస ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కాంగ్రెస్ ఎం.పి. గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ, జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు మంత్రి జగదీశ్రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని ఆయనను ఆకర్ష్ శాఖ మంత్రిగా పిలిస్తే బావుంటుందని గుత్తా వ్యాఖ్యానించారు.
గద్వాల, డిసెంబర్ 3: పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటిని అందించేందుకు నడిగడ్డ ప్రాంతం ఎన్నో త్యాగాలకు పూనుకుందని, ఇలాంటి త్యాగాల నడిగడ్డను విస్మరిస్తే చూస్తూ ఊరుకోమని మహబూబ్నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ హెచ్చరించారు. గద్వాల జిల్లా సాధన కోసం ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని గద్వాల నియోజకవర్గంలో గురువారం చేపట్టారు. నియోజకవర్గంలోని 150 గ్రామాల్లో నిరాహార దీక్షలు చేపట్టారు.