-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, మార్చి 1: తెలంగాణ విద్యుత్ సంస్థలు ట్రాన్స్కో, సదరన్ పవర్ డిస్కాం సంస్థలు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్కు సంబంధించి తెలంగాణయేతర అభ్యర్థులు కూడా రాత పరీక్షకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, వారిని అనుమతించాలని హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
జగదేవ్పూర్, మార్చి 1: అప్పుల బాధతో ఓ యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని వెంకటాపూర్ (బిజీ) గ్రామంలో గురువారం వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి మృతుని అన్న మైసయ్య, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పెబ్బేరు, మార్చి 1: కడుపునొప్పి భరించలేక విద్యార్థిని చరణి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్ఐ ఓడి రమేష్ తెలిపారు. గురువారం ఇంట్లో తల్లి ఇల్లు శుభ్రపరుస్తుండగా బాత్రూమ్లోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక బయటికి వచ్చి వాళ్ల తాత పట్టుకోవడంతో అక్కడ ఉన్నవారు కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలను ఆర్పారు.
అశ్వాపురం, మార్చి 1: మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు సింగరేణి కాలరీస్ కంపెనీలో ఫ్లంబర్గా ఉద్యోగం చేస్తున్న కుడిపూడి నాగేశ్వరరావు(55), అతని భార్య మంగలక్ష్మి(50) మణుగూరులో నివాసం ఉంటున్నారు.
పామిడి, మార్చి 1 : మండల పరిదిలోని సొరకాయలపేటలో బుధవారం అర్ధరాత్రి రాజశేఖర్ (25) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘట్కేసర్, ఫిబ్రవరి 28: అతివేగంతో ప్రయాణిస్తున్న ఓ బెంజి కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందగా కారుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధం అయిన సంఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధి అవుటర్ రోడ్డుపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 28: పాత వాహనాల రికార్డులు తారుమారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను నగర టాస్క్ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. వారి నుంచి 15 రాయల్ ఎన్ఫీల్డ్ 350 సిసి మోటార్ సైకిళ్లు, రెండు యమహా 350 సిసి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డిసిపి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నార్సింగి, ఫిబ్రవరి 28: వాహనం నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డ ఏడుగురు వాహనదారులకు న్యాయస్థానం రెండు రోజులపాటు జైలు శిక్ష విధించినట్లు టోలీచౌకి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర తెలిపారు. నాలుగు రోజులుగా టోలీచౌకి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడిపే వారిపై కేసులను నమోదు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్-2 పరీక్షల రిక్రూట్మెంట్కు సంబంధించి ఐదు వేల మంది మెరిట్ అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను తనిఖీ చేసేందుకు ముగ్గురు న్యాయవాదులతో కూడిన అడ్వకేట్ కమిషన్ను హైకోర్టు ఏర్పాటు చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 28: అమర జీవి పొట్టి శ్రీరాములు జయంతిని మార్చి 16వ తేదీన అధికారికంగా నిర్వహించాలంటూ చెన్నైకు చెందిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్పై నిర్ణయాన్ని తెలియచేయాల్సిందిగా హైకోర్టు ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రప్రభుత్వ వాదనను విచారించిన తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు పేర్కొంది.