క్రైమ్/లీగల్
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 1 March 2018
పెబ్బేరు, మార్చి 1: కడుపునొప్పి భరించలేక విద్యార్థిని చరణి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్ఐ ఓడి రమేష్ తెలిపారు. గురువారం ఇంట్లో తల్లి ఇల్లు శుభ్రపరుస్తుండగా బాత్రూమ్లోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక బయటికి వచ్చి వాళ్ల తాత పట్టుకోవడంతో అక్కడ ఉన్నవారు కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలను ఆర్పారు. 108 సమాచారం ఇవ్వడంతో వారు వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 80 శాతం శరీరం కాలడంతో పరిస్థితి విషమించడంతో హైద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్సై తెలిపారు. కాగా విద్యార్థిని చరణి పెబ్బేరులోని ఓ ప్రయివేటు పాఠశాలో 8 తరగతి చదువుతోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు చెప్పారు.