-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
'చిత్రం... వాషింగ్టన్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కూడా ప్లకార్డులతో ఆందోళన కారుల ప్రదర్శన
మొగదిషు, డిసెంబర్ 28:సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం జరిగిన ట్రక్కు బాంబు విస్ఫోటనంలో 76మంది దుర్మరణం చెందారు. పేలుడు పదార్థాలతో నిండిన ఈ ట్రక్కు అత్యంత జనసమ్మర్ధంగా, వాహనాలతో నిండిన ప్రాంతంలో పేలిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
మనీలా, డిసెంబర్ 26: మధ్య ఫిలిప్పీన్స్లో క్రిస్మస్ రోజు తుపాను పెను విషాదాన్ని మిగిల్చింది. తుపానుకు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు. కేథలిక్ క్రైస్తవులు అధికంగా ఉండే ల్లొయిలో రాష్ట్రం అతలాకుతులమైంది. క్రిస్మస్ పర్వదినం రోజు ప్రజలందరూ ఆనందడోలికల్లో ఉండగా పెను తుపాను బీభత్సం సృష్టించింది. స్వగ్రామాలకు బయలుదేరిన ప్రజలు రేవులు, విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.
మనీలా, డిసెంబర్ 25: క్రిస్మస్ హాలిడే సీజన్ సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రజలకు తీవ్ర విషాదానే్న మిగిల్చిందని చెప్పాలి. యావత్ ప్రపంచం క్రిస్మస్ సంబురాల్లో మునిగితేలుతున్న వేళ.. సెంట్రల్ ఫిలిప్పీన్స్ తుపాను విలయానికి చిగురుటాకులా వణికిపోయింది. మంగళవారం రాత్రి వారికి కాళరాత్రిగానే మారిందనే చెప్పాలి. తుపాను తీవ్రతకు ఫిలిప్పీన్స్లోని తీర ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకొన్నాయి.
'చిత్రం... పెషావర్లోని సెయింట్ జాన్స్ చర్చి వద్ద ప్రార్థనలు చేస్తున్న క్రిస్టియన్లు
వాటికన్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఆఫ్రికా ఖండంలో దాడులకు గురైన క్రైస్తవులపై జాలి చూపాలని, వారిని ఆదుకోవాలని, వారి క్షేమం కోసం ప్రార్థనలు చేయాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వాటికన్ సిటీలో జరిగిన ప్రార్థనా సమావేశాలకు హాజరైన ఆయన తన సందేశంలో సహజ న్యాయం అన్నివర్గాలకూ వర్తింపజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
వాషింగ్టన్, డిసెంబర్ 24: భారతదేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో చిక్కుకొందని.. తక్షణమే విధానపరమైన చర్యలతో పరిస్థితిని చక్కదిద్దాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) విజ్ఞప్తి చేసింది.
'చిత్రం... ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్తో ఆదివారం టెహరాన్లో సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ కరచాలనం
ఇస్లామాబాద్: పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద వ్యతిరేక అంతర్జాతీయ సంస్థ ‘ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తాజాగా పాకిస్తాన్కు మరో 150 ప్రశ్నలు సంధించింది. పాకిస్తాన్ ఇదివరకే తనకు సమర్పించిన నివేదికలోని అంశాలకు సంబంధించి మరిన్ని వివరణలు కోరడంతో పాటు నిషిద్ధ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న మదరసాలపై తీసుకున్న చర్యల వివరాలను గణాంకాలతో సహా తెలియజేయవలసిందిగా ఆదేశించింది.
వాషింగ్టన్: రష్యా, చైనాల నుంచి ఎదురవుతున్న 21వ శతాబ్దపు వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవడానికి అమెరికా కొత్తగా పూర్తి స్థాయి అంతరిక్ష బలగాన్ని (స్పేస్ ఫోర్స్) ఏర్పాటు చేసుకుంది. ఈ కొత్త బలగం అమెరికా రక్షణ విభాగంలో అంతర్భాగంగా ఉంటుంది.