-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
నిజామాబాద్, డిసెంబర్ 15: చోరీలకు పాల్పడడమే ప్రవృత్తిగా మార్చుకున్న దొంగలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వర్ని, కోటగిరి మండలాల్లో ఎటిఎం సెంటర్లను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున సొమ్మును లూటీ చేయగా, జిల్లా కేంద్రంలోనూ శ్రద్ధానంద్ గంజులోని ఏడు దుకాణాల్లో వరుస చోరీలకు పాల్పడి నాలుగు లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయారు.
హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలను స్థాపనకు చైనా కంపెనీలు పెద్దఎత్తున తరలిరానున్నట్టు చైనా రాజధాని బీజింగ్లో భారత కాన్సులర్ నామ్ గ్యా సి కంపా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని చైనా కంపెనీలు పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని కంపా వెల్లడించారు.
నిజామాబాద్: ఇక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి వాచ్మన్ను కత్తులతో బెదిరించి పలు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. బీభత్సం సృష్టించిన దొంగలు సుమారు నాలుగు లక్షల రూపాయల నగదును దోచుకున్నారు.
హైదరాబాద్: పాతబస్తీ ప్రాంతంలోని ఫలక్నుమా, చార్మినార్, లాడ్ బజార్లో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 30 మంది రౌడీషీటర్లను అరెస్టు చేశారు. గాజుల తయారీ పరిశ్రమలపై దాడులు చేసి 24 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించారు. కొన్నిచోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం, కిరోసిన్, ఇతర నిత్యావసర సరకులను స్వాధీనం చేసుకున్నారు.
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలి దంపతులు మరణించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
భద్రాచలం, డిసెంబర్ 14: అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్పత్ ఉత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి సోమవారం భక్తులకు నృసింహావతారంలో దర్శనమిచ్చారు.
హైదరాబాద్, డిసెంబర్ 14: తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న అయుత చండీయాగానికి సతీసమేతంగా రావాల్సిందిగా గవర్నర్ దంపతులను సిఎం కె చంద్రశేఖర్రావు దంపతులు ఆహ్వానించారు. సోమవారం ఉదయం విజయవాడ వెళ్లి తిరిగొచ్చిన సిఎం కెసిఆర్, భార్య శోభ, మనమడితో కలిసి సాయంత్రం రాజ్భవన్కు వెళ్లారు.
హైదరాబాద్, డిసెంబర్ 14: ఎన్నికల తతంగం, మోడల్ కోడ్ ముగిసిన తరువాత రాష్ట్ర ప్రగతి, ప్రజల అజెండాను చిత్తశుద్ధితో అమలు జరిపేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్రావు తెలిపారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి ప్రజల అజెండా అమలుకు రంగంలోకి దిగనున్నట్టు చెప్పారు. ఉద్యమ సమయంలో అనేక జిల్లాల్లో పర్యటించినా, ఈ మధ్య సమయం అంతగా లభించలేదన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాద్ నగరం సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఆర్థిక సహకారం అందించేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీసింగ్ అండ్ ఫైనాన్సింగ్ కంపెనీ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) ముందుకొచ్చింది. సిఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం కంపెనీ చైర్మన్ ప్రదీప్ పూరి, వైస్ చైర్మన్ హరీష్ శంకరన్ తదితరులు సిఎం కె చంద్రశేఖర్రావుతో భేటీ అయ్యారు.
హైదరాబాద్: తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించే అయుత చండీ యాగానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ సిఎం కెసిఆర్ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను ఆహ్వానించారు. ఆయన సోమవారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ను కలుసుకొని ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేశారు.