-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, డిసెంబర్ 9: ఉస్మానియా వర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణపై సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన స్టేటస్ కో (యథాతథ స్థితి)ని కచ్చితంగా అమలుచేయాలని హైకోర్టు బుధవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉస్మానియా వర్శిటీకి చెందిన కె రాజు అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి భోంస్లే, జస్టిస్ ఎస్బి భట్ విచారించారు.
హైదరాబాద్/ తార్నాక/ నాచారం, డిసెంబర్ 9: ఉస్మానియా వర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ టెన్షన్ కనిపిస్తోంది. ఫెస్టివల్ను నిర్వహించి తీరుతామని ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక ప్రకటిస్తే, కింది కోర్టు ఇచ్చిన స్టేటస్కో తీర్పును కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. సివిల్ కోర్టు ఆదేశాలను పాటించాలని, విశ్వవిద్యాలయాలు చదువులకు నిలయంగా మారాలని పేర్కొంది. ఇలాంటి చోటు ఏ వర్గంవారి మనోభవాలను దెబ్బతీయరాదని స్పష్టంచేసింది. హైకోర్టు తీర్పుతో బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు సందిగ్ధంలో పడ్డారు.
జంగారెడ్డిగూడెం/పోలవరం, డిసెంబర్ 8: గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి మూలమైన పట్టిసం ఎత్తిపోతల పథకం స్ఫూర్తితో రాష్ట్రంలో కృష్ణా-పెన్నా, నాగావళి-వంశధార నదులను అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిపై జరుగుతున్న పట్టిసం ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
విజయనగరం, డిసెంబర్ 8: విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం కోసం అవసరమైన భూములను సర్వే చేసేందుకు వచ్చిన రైట్స్ సంస్థకు చెందిన సర్వే బృందాలను గూడెపువలస రైతులు, ప్రజలు మంగళవారం అడ్డుకున్నారు.
నర్సీపట్నం, డిసెంబర్ 8: విశాఖ ఏజెన్సీలో పోలీసులపై దాడికి ఉద్దేశించిన పేలుడు పదార్థాల తయారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మావోయిస్టులకు ఆయుధ తయారీ సామగ్రి, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. వాహనంలో తరలిస్తున్న సుమారు 200 ఐరన్ పైప్లు, జిలిటెన్ స్టిక్స్, 50 లైవ్ డిటోనేటర్లు, 50 ఖాళీ డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుమల, డిసెంబర్ 8: ఈ నెల 21, 22వ తేదీల్లో రానున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని తిరుమలకు వచ్చే భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సజావుగా వైకుంఠ ద్వారం దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈ ఓ డాక్టర్ డి. సాంబశివరావు ఆదేశించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.
రాజమండ్రి, డిసెంబర్ 8: విజయవాడ కల్తీ మద్యం దుర్ఘటన నేపథ్యంలో జిల్లాలోని బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాల్లో ఎక్సైజ్శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి సంఘటన జరిగిన వెంటనే జిల్లాలో అప్రమత్తమైన అధికారులు సోమ, మంగళవారాల్లో బార్లు నడుస్తున్న తీరును పరిశీలించారు. జిల్లాలో 31బార్ అండ్ రెస్టారెంట్లు, 4త్రీ స్టార్ హోటళ్లు ఉన్నాయి.
విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్రంలోని చెరకు రైతులకు సహకార, ప్రైవేట్ సుగర్ ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన బకాయిలను నయాపైసాలతో సహా సత్వరం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సకాలంలో చెల్లింపులు జరక్కపోవటం వలన రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.
సీలేరు, డిసెంబర్ 8: సీలేరు నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదలపై ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని ఎపి జెన్కో చీఫ్ ఇంజనీర్ కుమార్ బాబు తెలిపారు. మంగళవారం సీలేరు పవర్ప్లాంట్ కాంప్లెక్స్లో పర్యటించారు. సీలేరులో విద్యుత్ ఉత్పత్తి అనంతరం నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీలేరు కాంప్లెక్స్లో ప్రస్తుతం 45 టిఎంసిల నీటి నిల్వలున్నాయన్నారు.