-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
తెలంగాణ విజన్ ఉన్న ప్రభుత్వం
ఆదాయం వేగంగా పెరుగుతోంది
మీడియా సమావేశంలో మంత్రి ఈటల
బడ్జెట్లో ప్రాంతీయ వివక్ష
* ఉత్తర తెలంగాణకు ప్రాధాన్యం
* కాంగ్రెస్ శాసన మండలి సభ్యులు షబ్బీర్ అలీ, సుధాకర్ రెడ్డి, చిన్నారెడ్డి
అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్
* టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్ గౌడ్
మూడో వాస్తవ బడ్జెట్ అంకెల గారడే..
* వామపక్ష నేతలు రవీంద్రకుమార్, సున్నం రాజయ్య
* సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న సభాపతి మధుసూధనాచారి
* ఈ నెల 16న నిర్ణయం తీసుకుంటామన్న టిపిసిసి నేత ఉత్తమ్
గత ఏడాది 8వేల కోట్ల కేటాయింపు. 7వేల కోట్ల ఖర్చు
ఈసారి ఏకంగా 25వేల కోట్ల కేటాయింపు.. మరి ఖర్చు?
వ్యక్తమవుతున్న సందేహాలు
ఉత్తర దక్షిణ తెలంగాణకు సమ ప్రాధాన్యం
* నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదు..
* బిసిలకు, విద్యార్థులకు ఉపయోగం లేదు..
* రైతుల ఆత్మహత్యలపై స్పందించలేదు
* బడ్జెట్పై శే్వతపత్రం విడుల చేయాలి: టిడిపి పక్ష నేత ఆర్ కృష్ణయ్య
రూ.25వేల కోట్ల నిధుల కేటాయింపు
మహారాష్టత్రో అంతరాష్ట్ర ప్రాజెక్టులపై చారిత్రక ఒప్పందం
వ్యవసాయం, విద్యుత్, సాగునీటి రంగానికి ప్రాధాన్యత
2017-18 నాటికి వందకు వంద శాతం రుణ మాఫీ
మూడేళ్లలో 23,912 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
హైదరాబాద్, మార్చి 13: జంట నగరాల పరిధిలోని పారిశ్రామిక వాడల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న, మధ్యతరహా రసాయన పరిశ్రమల యాజమాన్యాలు భద్రత చర్యలు పాటించకపోవడంవల్లనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అగ్నిప్రమాదాలకు తోడు కాలుష్యం వెదజల్లుతోంది. తాజాగా ఆదివారం నాచారం-మల్లాపూర్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది.
హైదరాబాద్, మార్చి 13: ఈ నెల 16 నుంచి 20 వరకు బేగంపేట ఎయిర్పోర్టులో 5వ ఇండియా అంతర్జాతీయ ఏవియేషన్ ప్రదర్శన, సమావేశం జరుగనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ 16వ తేదీన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, ఎన్.చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు.