-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
రోగ నిర్ధారణ సేవల ఆధునీకరణ
ప్రైవేటు ఏజన్సీలకు వైద్య పరికరాల నిర్వహణ బాధ్యత
హైదరాబాద్, నవంబర్ 22: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ చైర్మన్ యాళ్ల మల్లేశ్వరరావు (72) ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ కాకినాడ అపోలో హాస్పిటల్లో ఆయన మృతి చెందారు. మల్లేశ్వరరావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
గోపాలపట్నం (విశాఖపట్నం) , నవంబర్ 22: తల్లి గర్భం నుంచి బయటపడిన కొద్ది క్షణాలకే రోడ్డు పాలయ్యాడా శిశువు. ఒంటిపై రక్తం చారలు ఆరకుండానే, బొడ్డు కోయకుండానే రోడ్డు మీద పారేసిన హృదయ విదారక సంఘటన ఆదివారం విశాఖ నగరంలోని గోపాలపట్నం జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న గణేష్నగర్ రోడ్డులో చోటు చేసుకుంది.
చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర సదస్సులో వక్తల ఆందోళన
నిర్మాణానికి మహారాష్టత్రో ఒప్పందం * 368 కోట్లు విడుదలకు సిఎం ఓకే
దృష్టంతా సాగు నీటిరంగంపైనే.. వాన నీటినీ ఒడిసిపట్టే ప్రయత్నం
భారీగా నిధుల కేటాయింపునకు కసరత్తు
కొత్త ప్రణాళికలతో సర్కారు అడుగులు
రైల్వే స్టేషన్ల అడ్డాగా అక్రమ రవాణ
చిన్నారులు, యువతులే టార్గెట్
ముఖ్య కూడళ్లలో లోపించిన నిఘా
సివిల్, రైల్వే పోలీసుల్లో సమన్వయ లోపం
ఏడాదిలో 1330 మిస్సింగ్ కేసులు
అంతర్జాతీయస్థాయి పోలీసింగ్కు కృషి
వచ్చే బడ్జెట్లో 400 కోట్లు కేటాయింపు
టెక్ సెక్యూరిటీపై దృష్టిపెట్టాలి: కెసిఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్కు శంకుస్థాపన
తిరుమలపై వాన పగబట్టింది. ఆదివారం సైతం కుండపోత వర్షం కురిసింది.
వర్షంతో జలమయమైన తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణం.