-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు పరిరక్షిద్దాం
రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపు
వరద ప్రాంతాల్లో పర్యటించిన
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
బ్రస్సెల్స్లో హై అలర్ట్ ప్రకటించిన బెల్జియం
న్యూఢిల్లీ, నవంబర్ 21: వచ్చే ఏడాది భారత గణతంత్ర దినోత్సవాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయమై ఇటు భారత్ గానీ అటు ఫ్రాన్స్ గానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో పంపిన ఆహ్వానానికి హోలాండ్ అంగీకరించినట్లు స్పష్టమవుతోంది.
ముగ్గురు ఉగ్రవాదుల హతం
మాలిలో పది రోజులు ఎమర్జెన్సీ
మూడు రోజుల సంతాప దినాలు
న్యూయార్క్, నవంబర్ 21: పారిస్లో ఆత్మాహుతి దాడికి దిగిన మహిళా బాంబర్ హన్నా ఐబులాసెన్ (26) మత్తు పదార్థాలు సేవించడం, బాయ్ఫ్రెండ్స్తో విచ్చలవిడిగా తిరగడంతోపాటు సెల్ఫీలు తీసుకోవడంలో మోజుపడేదని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆమెకు సంబంధించిన కొన్ని అర్ధనగ్న ఫొటోలను డైలీమెయిల్ డాట్ కామ్ విడుదల చేసింది. ఒక ఫోటోలో హన్నా ఒక బాత్ టబ్లో పడుకుని వుంది. ఆమె ఒంటిపై కేవలం ఒక నెక్లెస్ మాత్రమే వుంది.
న్యూఢిల్లీ, నవంబర్ 21: సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అనుచరుల (ఫాలోవర్ల) సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. గత ఏడాది వ్యవధిలో ‘ట్విట్టర్’లోని మోదీ ఖాతాకు రికార్డు స్థాయిలో అనుచరులు అనుసంధానమవడంతో ఆయన మొత్తం ఫాలోవర్ల సంఖ్య 1.6 కోట్లు దాటింది.