S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

02/15/2020 - 23:32

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడో సారి ఘన విజయం సాధించడం అనూహ్యం కాకపోయినప్పటికీ, అందరూ ఊహించిందే అయినప్ప టికీ గౌరవప్రదమైన సీట్లు పొందాలని చూసిన భాజపాకు తీవ్ర ఆశాభంగం కలిగిన్నట్లయింది. వాస్తవానికి హర్యానా, ఝార్ఖండ్‌లలో ఎదురైనా ఎదురు దెబ్బలతో ఒక విధంగా అమిత్ షా ప్రచార వ్యూహాన్ని పూర్తిగా మార్చివేశారు.

02/14/2020 - 03:36

ఢిల్లీలో ‘ఆప్’ గెలవగానే సంబంధం లేనివాళ్లు సంబరాలు చేసుకొంటున్నారు. ‘తుపాకులు పేల్చిన వారికి చీపురుతో బదులిచ్చారు’ అంటూ ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేయడమే దీనికి ఉదాహరణ. ఇక సీతారాం ఏచూరి మొదలుకొని ప్రచ్ఛన్న కమ్యూనిస్టు మేధావులంతా అక్షరాలతో భాజపాపై తమ అక్కసంతా వెళ్లగక్కారు. ‘విద్వేష రాజకీయాలకు, విభజన రాజకీయాలకు చెక్’ అంటూ ఏచూరి, చిదంబరం సంబరపడిపోతున్నారు.

02/13/2020 - 01:59

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బోణీ కొట్టలేదు. గత పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఢిల్లీలో ఒక్క సీటు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం దేశంలో పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, పాండిచ్ఛేరి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి.

02/12/2020 - 01:19

పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కేమీ కాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కాదని తెలిపింది. ప్రస్తుతం అమలు చేస్తున్న చట్టం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందే హక్కు ఏ వ్యక్తికీ సంప్రాప్తించదు.

02/09/2020 - 23:50

రాహుల్ గాంధీని పార్లమెంట్’కు పంపి
కేరళ ఘోరమైన నేరం చేసింది...

02/08/2020 - 22:42

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా ఉండే అవకాశం లేకపోయినా, ఎన్నికల ప్రచారం జరిగిన తీరు, తెన్నులు నేటి ఆడంబర రాజకీయాల పట్ల విసుగు చెందిన దేశం ప్రజలకు నూతన ఆశలు కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ధనబలం, కండబలం, అధికారబలం లేకుండా కేవలం ప్రజల విశ్వా సం పొందటం ద్వారా ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వవచ్చని ఈ సందర్భంగా దేశ ప్రజలకు చాటి చెప్పిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందనీయులు.

02/07/2020 - 06:18

ఢిల్లీ-నోయిడా మధ్య రాకపోకలకు అడ్డుగోడ పెట్టిన షాహీన్ బాగ్ ధర్నాలోకి చిన్నపిల్లలను రాకుండా ఆపేయాలని సాహస బాలల అవార్డు గ్రహీత అయిన జెన్ గుణరతన్ సదావరై సుప్రీంకోర్టు సీజేను కోరింది. ఈ పనె్నండు ఏళ్ల బాలిక విజ్ఞప్తి అక్కడి రాజ్యాంగ పరిరక్షకులు వింటారో లేదో తెలియదు. ఎందుకంటే ఇటీవల ఆ నిరసన ప్రదర్శనలో నాలుగు నెలల శిశువు మరణించడం జరిగింది.

02/06/2020 - 01:28

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 2020 - 21 వార్షిక బడ్జెట్ ప్రజలను తక్కువ అసంతృప్తితో సరిపెట్టుకోవాలని సూచించింది. రాష్ట్రప్రభుత్వాలకు మాత్రం ఈ బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో కేటాయింపులను తగ్గించారు. దీంతో తెలుగు రాష్ట్రాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి.

02/05/2020 - 05:37

ఇంతకీ నిర్భయ హంతకులకు ఉరి శిక్ష అమలు అవుతుందా లేదా ? ఇపుడు కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారంతో పాటు తీవ్రమైన, నేరాలకు పాల్పడిన హంతకులను ఈ దేశం క్షమిస్తుందా? ఒక కేసులో ఉన్న నిందితులు అందరికీ శిక్షను ఒకేమారు అమలుచేయాలా? లేక వేర్వేరుగా శిక్షను అమలు చేయవచ్చా? ఇదో చర్చనీయాంశంగా మారింది.

02/03/2020 - 00:59

సుబ్రమణియన్ స్వామి బి.జె.పి. రాజ్యసభ సభ్యులు. ఉన్నతస్థాయి ఆపై ఉత్తమస్థాయి రాజకీయ నాయకులు. వారు 50 ఏళ్ల ప్రజాజీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వారి గురించి ఆలోచన చేద్దాం.

Pages