-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, డిసెంబర్ 1: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా వచ్చే మూడు రోజుల్లోగా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు సహాయ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ హైకోర్టు మంగళవారం ఆదేశించింది.
కడప, డిసెంబర్ 1: కడప-కర్నూలు హైవేపై చెన్నూరు మండలం దౌలతాపురం క్రాస్ వద్ద ఏడుగురు ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్చేశారు. వీరిలో ఇద్దరు చైనా, మరో ఇద్దరు టిబెట్కు చెందినవారు. ఓఎస్డి (ఆపరేషన్స్) రాహుల్దేవ్ శర్మ జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం వివరాలు తెలియజేస్తూ స్మగ్లర్లకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
హైదరాబాద్, డిసెంబర్ 1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేసి పార్టీ ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు.
హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 1: సైబరాబాద్లో శాంతి భద్రతలు, మహిళా భద్రతను తెలుసుకునేందుకు మంగళవారం విదేశీ పార్లమెంట్ ప్రతినిధి బృదం సైబరాబాద్ కమిషనరేట్ను సందర్శించింది. 24దేశాలకు చెందిన 46మంది పార్లమెంట్ సభ్యులు సైబరాబాద్ పరిధిలోని ఇన్ఫర్మేషన్ టెక్మాలజీ కారిడార్ను పరిశీలించారు. అనంతరం సైబరాబాద్ కమిషనరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు.
రాజమండ్రి, డిసెంబర్ 1: వాజపేయ్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలు జరిపారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ ఆరోపించారు.
హైదరాబాద్, డిసెంబర్ 1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేసి పార్టీ ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్, డిసెంబర్ 1: టిడిపి చేపట్టిన జన చైతన్య యాత్ర నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ వైకాపా వంద ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్ను విడుదల చేసింది. టిడిపి చేపట్టింది జన చైతన్య యాత్ర కాదని, ప్రజలపై చేస్తున్న దండయాత్ర అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై ప్రజలను మొసం చేసిందని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
గుంటూరు, డిసెంబర్ 1: హెల్మెట్.. హెల్మెట్.. హెల్మెట్ అంటూ ఊదరగొట్టి వాహనచోదకులకు నిద్రలేకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పోలీసు అధికారులు.. రవాణాధికారులు, యంత్రాంగం సాక్షాత్తు సిఎం చంద్రబాబు హెల్మెట్ లేకుండా బుల్లెట్ను నడపగా నాయకులు, కార్యకర్తల కేరింతలు, మంత్రుల మెచ్చుకోలు, అధికార సిబ్బంది సెల్యూట్లతో ఆ ప్రాంతం యావత్తు రణగొణధ్వనులు మిన్నంటాయి.
వేమూరు/తెనాలి రూరల్, డిసెంబర్ 1: రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే సంకల్పంతో జన చైతన్య యాత్ర ప్రారంభించినట్టు సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వేమూరులో మంగళవారం నిర్వహించిన జనచైతన్య సభకు హాజరయ్యారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, రైతులు, మహిళల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పాలన కొనసాగిస్తోందన్నారు.
విజయవాడ, డిసెంబర్ 1: రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దడమే గాక రైతుకు తాను చేసే వ్యవసాయం అన్ని విధాలుగా లాభసాటిగా రూపొందించాలన్న ప్రధాన లక్ష్యంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు సిఎం చంద్రబాబు వెల్లడించారు. స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ వచ్చే ఐదు నెలల్లో హంద్రీ-నీవా పథకం నుంచి హిందూపూర్-మడకశిర వరకు సాగునీటిని తీసుకువెళతామన్నారు.