-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
సిఎం కెసిఆర్ సమక్షంలో గులాబీ కండువా
టిడిపి, కాంగ్రెస్లకు మరో షాక్
పేదలను అన్నింటా ఆదుకుంటా కష్టాలున్నా కన్నీరు తుడుస్తా
త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు
బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం
ఫేస్బుక్ జుకర్బర్గ్ ఆదర్శం కావాలి
పశ్చిమ గోదావరి జన చైతన్యయాత్ర సభలో చంద్రబాబు
విజయవాడ, డిసెంబర్ 3: యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్కి చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం సిఎంఓలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్లో జల సంరక్షణ, నీటి యాజమాన్య పద్ధతులపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఢిల్లీ కేంద్రంగా ఘరానా దందా
తక్కువ వడ్డీకి బ్యాంకు రుణమిస్తామంటూ గేలం
టెలీ కాలర్స్ సాయంతో టోపీ రెండు కోట్లకు పైగా వసూలు
ముగ్గురి అరెస్టు: 8 లక్షలు స్వాధీనం
డైరక్టర్ నియామకం ఇంకా ఎప్పుడు? ఖాళీగా కూర్చోబెట్టి సిబ్బందికి జీతాలు
ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రకటించిన రిట్జ్-సిఎన్ఎన్ ఐబిఎన్
బడ్జెట్లో ఇన్నోవేషన్ ఫండ్: మంత్రి వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 3: పదో తరగతి వరకూ తెలంగాణలో చదివి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ మాత్రం ఆంధ్రాలో చదివిన తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి తెలంగాణకు వచ్చిన అభ్యర్ధులను లోకల్ అభ్యర్ధులుగానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో వారు భవితవ్యంపై ఇంతకాలంగా కొనసాగుతున్న అయోమయం తొలగిపోయింది.
తిరుమల, డిసెబర్ 3: తిరుమల శ్రీవారికి గురువారం ముంబైకి చెందిన వరుణ్ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ అధినేత వరుణ్ జీ కటౌ కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. తిరుమల్లోని డోనార్ సెల్ డిప్యూటీ ఇ ఒ రాజేంద్రుడికి గురువారం ఉదయం 10.30గంటలకు విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. ఈమొత్తాన్ని శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు వినియోగించాలని దాత కోరారు.