-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
చెన్నై: చెన్నైలో వరద బాధితులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో సేవలను ప్రారంభించింది. ఇక్కడి నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేవారి కోసం నాలుగు రోజులపాటు ఉచిత బస్సులను నడుపుతారు. నగరంలో కూడా ఉచిత ప్రయాణం చేసేందుకు అనుమతించారు. శనివారం ఉదయం వర్షం కొద్ది సేపు తెరిపివ్వటంతో చాలామంది సొంత ఊళ్లకు బయల్దేరారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకోవవటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావుతెలిపారు. రంగుమారిన ధాన్యాన్ని ఖరీదు చేయవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎఫ్సిఐకి రాసిన లేఖను సంస్థ చైర్మన్ యోగేంద్రకు అందజేశారు. తాము అందజేసిన నివేదికపై తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు.
అడ్డుకోకండి: కేంద్రానికి కేజ్రీవాల్ స్పష్టీకరణ
సీటు/బెర్త్ కావాలంటే కట్టాల్సిందే
రైల్వే నిర్ణయం.. ఏప్రిల్ నుంచి అమలు
అంతా ఢిల్లీనుంచే కాదు
రాష్ట్రాలదీ కీలక పాత్రే
ప్రధాని మోదీ ఉద్ఘాటన
18మంది రోగులు మృతి
చికిత్స మధ్యలో ఆగిన ఆక్సిజన్
జనరేటర్ రూంలోకి వరదనీరు
చెన్నై ప్రైవేట్ ఆస్పత్రిలో ఘోరం
దర్యాప్తు జరుపుతున్నాం: ఆరోగ్య కార్యదర్శి
వాన, వరద తగ్గుముఖం పట్టడంతో ఇళ్లనుంచి బయటకు వస్తున్న చెన్నై వాసులు.
లోక్సభలో ఎంపీ వినోద్ ప్రైవేట్ బిల్లు
ఆర్థిక ప్యాకేజీతో ఆదుకోవాలని విజ్ఞప్తి
వికె సింగ్ వ్యాఖ్యలపై గందరగోళం
బిఎస్సీ ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు
కేబినెట్ నుంచి తప్పించాలని ఆజాద్ డిమాండ్