S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/22/2018 - 07:13

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే- ప్రతిరోజూ టీవీ చానల్స్‌లో పొద్దునా, సాయంత్రం వీక్షకుల చెవులు బద్ధలయ్యే స్వరాలతో వచ్చే హోరాహోరీ చర్చోపచర్చలు వింటూ ఉండటం వల్ల! ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీ నిలదీస్తూ, కడిగేస్తున్న సందర్భంలో ఆత్మరక్షణలో పడిన సదరు పార్టీనేత ‘ప్రజలు చూస్తున్నారు.. వాస్తవాలు వాళ్లకు తెలుసు’ అనేస్తాడు. ‘కాగల కార్యం

02/21/2018 - 06:31

ఇటీవల ఢిల్లీలో ‘నీతి ఆయోగ్’ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై దేశంలో వెనుకబడిన జిల్లాల సమాచారాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుపుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉన్నట్లు పేర్కొన్నది. విశాఖ, ఖమ్మం జిల్లాల్లోనే మావోల కదలికలున్నాయట. దేశం మొత్తం మీద కేవలం 35 జిల్లాల్లో మాత్రమే వారి ప్రభావం కనిపిస్తోందని ‘నీతి ఆయోగ్’ తెలిపింది.

02/17/2018 - 05:56

సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల మధ్య వివాదానికి తెరపడిందనే అనిపిస్తుంది. గత నెలలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ లోకూర్, కురియన్ జోసెఫ్‌లు మీడియా సమావేశం నిర్వహించడంతో ఈ విస్ఫోటం మొదలైంది. ఈ నెల 2వ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ‘కేసుల విభజన’కు సంబంధించి ప్రకటించిన రోస్టర్ విధానం పత్రికల్లో ప్రాముఖ్యతను సంతరించుకొంది.

02/15/2018 - 23:35

విద్యార్థితో సన్నిహిత సంబంధాలు పెంచుకోక పోవడం అన్నది పదునైన కత్తితో సమానం. అంటే విద్యార్థిని పదునుపెట్టే విధంగా చేయవచ్చు. అది బలుపుగా మారవచ్చు లేదా వాపుగా మారవచ్చు. అలాగే, విద్యార్థితో సన్నిహితత్వం పెంచుకుంటే తనకు తాను ఎక్కువగా అంచనా వేసుకుని నిర్లక్ష్యం కూడా వహించవచ్చు. అది ప్రోత్సాహకరంగా తీసుకుని ముందుకు నడవవచ్చు.

02/15/2018 - 01:00

మందిరం, మసీదు, చర్చి వంటివి పవిత్ర స్థలాలు. సందర్శకులకు, భక్తులకు అనేక నిబంధనలుంటాయి. సెల్‌ఫోన్లు, బ్యాగులతోపాటు బెల్టుల్ని కూడా అనుమతించరు. మరికొన్ని స్థలాల్లో కట్టుకునే దుస్తులపైనా నిబంధనలుంటాయి. టోపీ పెట్టుకోవడం, ముసుగు వేసుకోవడం లాంటివి విధిగా పాటించాల్సిందే! కాని ప్రకృతి ఒడిలో, నదీ తీరాల్లో, సముద్రపు ఇసుక తినె్నలపై ఎలా మసులుకోవాలో నిబంధనలెక్కడా లేవు, అలాంటివి కానరావు.

02/13/2018 - 23:36

అధునాతన సాంకేతికత, ప్రాచీన ఆస్తిక తాత్త్వికత సహజంగా ప్రపంచాన్ని, మానవ జీవనశైలిని ప్రభావితం చేస్తుంటాయి. పౌరాణిక, అనాగరిక యుగాల్లో చంపడం, చావడం పరిపాటి. కానీ, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం వల్ల లేదా ఆథ్యాత్మిక జ్ఞానం వల్ల కానీ నేడు మానవాళి బతకడం, బతకనివ్వడం వంటి నైతిక విలువలను కూడా అనుసరించలేక పోతోంది.

02/13/2018 - 23:28

రాబోయే పుష్కర కాలంలో ప్రపంచం పెద్దఎత్తున మారనున్నది. అంటే 2030 నాటికి విశ్వం రూపురేఖలు మన అంచనాలకు అందకుండా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఆటోమేషన్! భారత్ సహా సంపన్న దేశాలైన అమెరికా, జపాన్, జర్మనీ, చైనా తదితర దేశాల్లో ‘దృశ్యం’ మారనున్నది. కోట్లాది మంది చేస్తున్న ఉద్యోగాలు, పనులు రూపాంతరం చెందనున్నందున మొత్తం పరిస్థితే మారిపోతుంది.

02/11/2018 - 00:14

నిలువెత్తు ప్రజాస్వామ్యానికి ప్రతీక మన పార్లమెంటు. రాజకీయాలకూ హాసకీయాలకూ కూడా. భజన, భంజనలతో పాటు జనరంజకంగా కూడా సాగే ప్రజాప్రతినిధుల మేధో విలాసానికీ, వికాసానికీ కూడా దర్పణం పడుతుంది. ఎంతటి తీవ్రాతి తీవ్రమైన విషయంపైన చర్చ జరుగుతున్నా అప్పుడప్పుడు వ్యంగ్య బాణాలతో హాస్య తోరణాలు కడుతూ పార్లమెంటుకు వనె్న తెచ్చిన వారెందరో. హాస్యానికీ, వ్యంగ్యానికీ తేడా తెలియక తికమకపడి నవ్వుల పాలైనవారూ ఉన్నారు.

02/10/2018 - 03:23

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హిందువుల ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల ఆలయంపై రాజకీయ నేతల పెత్తనం ఎందుకు? దేశంలోనే అత్యంత సంపన్న ఆలయం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానంపై చిరకాలంగా ప్రభుత్వాలు అజమాయిషీ చేస్తున్నాయి. ఈ కారణంగానే టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ పదవికి, సభ్యుల పదవులకు జరిగే నియామకాల్లో రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.

02/09/2018 - 00:18

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనాకర్షక పథకాలు మెండుగా ఉంటాయన్న అంచనాలకు భిన్నంగా ప్రజాహితమే ముఖ్యమన్న భావనను ప్రతిబింబిస్తూ మోదీ సర్కారు సాహసోపేతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దేశ ప్రజానీకంలో అసమానతలను తగ్గించటంపై దృష్టిపెట్టి, సామాజిక భద్రతకు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వం పూనుకుంది.

Pages