-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
108 పాయింట్లు పతనం
వరుసగా నాలుగోరోజూ నష్టాలకే పరిమితం
పొగాకు ఉత్పత్తులపై జిఎస్టి కమిటీ ప్రతిపాదనలతో దెబ్బ
6.5 శాతం దిగజారిన ఐటిసి షేర్ విలువ
పాల్గొననున్న కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు
ముంబయి : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెనె్సక్స్ 108 పాయింట్లు నష్టపోయి 25,530 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 7,765 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ నెలలో రూ. 2,300 కోట్ల పెట్టుబడులు వెనక్కి * అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు కారణం
2025 నాటికి చేరుకోవాలన్నదే లక్ష్యం
హైదరాబాద్, డిసెంబర్ 6: గోద్రేజ్ సంస్థ అధునాతన కిచెన్ ఫర్నిషింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఆదివారం లైఫ్స్టైల్ మాడ్యులర్ కిచెన్ గ్యాలరీ బ్రాండ్ క్యుసిన్ రెగాల్ని ప్రారంభించింది. 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్లో ఓ స్టోర్ను ఏర్పాటు చేసింది. దీనిలో మూడు రకాల కిచెన్ ఫర్నిషింగ్ శ్రేణులని అందుబాటులో ఉంచింది.
తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకోవచ్చనే
సంకేతాలతో డెల్టా యాజమాన్యం ముందుజాగ్రత్త
రూపాయి మారకం విలువపైనా మదుపరుల చూపు
ఈ వారం మార్కెట్ సరళిపై నిపుణుల అంచనా
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) ప్రథమార్ధంలో భారత్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్డిఐ) అత్యధిక శాతం సింగపూర్ నుంచి వచ్చినవే ఉన్నాయి. ఈ ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో సింగపూర్ నుంచి 43,096 కోట్ల రూపాయల (6.69 బిలియన్ డాలర్లు) ఎఫ్డిఐ భారత్కు వచ్చింది. ఆ తర్వాత మారిషస్ నుంచి 23,490 కోట్ల రూపాయల (3.66 బిలియన్ డాలర్లు) ఎఫ్డిఐ వచ్చింది.