-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
అమెరికన్ వర్శిటీల వివరణ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలో ఫెయిలైనందుకే విద్యార్థులు వెనక్కి
హైదరాబాద్, డిసెంబర్ 24: క్రైస్తవమతంలోకి మారిన దళితులకు రిజర్వేషన్లు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు చెప్పడం సరికాదని బిజెపి యువమోర్చ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి పేర్కొన్నారు. క్రైస్తవ మతంలోకి కులాలకు తావులేదని మత పెద్దలు ఇప్పటికే అనేక మార్లు ప్రకటించారని, సమాజంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం సూచించిందని విష్ణువర్ధన్రెడ్డి చెప్పారు.
హైదరాబాద్, డిసెంబర్ 24: భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ 25వ తేదీన శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్ధం శుక్రవారం నాడు తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నెల 25వ తేదీన తూర్పుగోదావరి జిల్లా ఐ భీమవరంలో టిటిడి ఆధ్వర్యంలోని వేద పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విజయవాడ నుండి ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానంలో మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరి తిరుపతి విమానాశ్రయానికి 2.50 గంటలకు చేరుకుంటారు.
హైదరాబాద్, డిసెంబర్ 24: నీతి అయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా ఈ నెల 30, 31 తేదీల్లో ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. 30వ తేదీ ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడే విఐపి లాంజ్లో బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం ప్రదర్శన, ప్రభుత్వ హెల్త్ సబ్సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలను ఆయన సందర్శిస్తారు.
పావులు కదుపుతున్న ఏపి సర్కార్
కొత్త విధానంతో ఏటా రూ. 34 కోట్ల నష్టం
ఆందోళనలో వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్లు
సుల్తాన్బజార్ వ్యాపారులకు..
మెట్రో రైలు అధికారుల నిర్ణయం