రాష్ట్రీయం
మోదీ తరువాత దయాకర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 November 2015
దేశంలో రికార్డు మెజారిటీలు ఇవీ
హైదరాబాద్, నవంబర్ 24: దేశంలో పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పటి వరకు వచ్చిన మెజారిటీల్లో వరంగల్ నుంచి విజయం సాధించిన మసునూరి దయాకర్ది ఏడవ స్థానం.
ఇప్పటివరకు పార్లమెంటు
సభ్యుల్లో మెజారిటీ రికార్డు
1.ప్రీతమ్ ముండే ప్రీత్ (భడ్ లోక్సభ నియోజక వర్గం) ఆధిక్యత 6,96,321
2.అనిల్ బసు(సిపిఎం) ఆరామ్ఘర్ లోక్సభ.
3.పివి నరసింహారావు (కాంగ్రెస్) నంద్యాల 5లక్షల 80వేలు
4.నరేంద్ర మోదీ వడోదర 5,70,128
5.వైఎస్ జగన్మోహన్రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్) కడప 5లక్షల 45వేలు
6.రాంవిలాస్ పాశ్వాన్ (జెడియు) హాజీపూర్ లోక్సభ 5లక్షల నాలుగు వేలు
7. మసునూరి దయాకర్ (టిఆర్ఎస్) వరంగల్ 4లక్షల 59వేలు