రాష్ట్రీయం
అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ మృతికి సిఎం చంద్రబాబు సంతాపం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 November 2015
హైదరాబాద్, నవంబర్ 22: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ చైర్మన్ యాళ్ల మల్లేశ్వరరావు (72) ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ కాకినాడ అపోలో హాస్పిటల్లో ఆయన మృతి చెందారు. మల్లేశ్వరరావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.