రాష్ట్రీయం

గెస్ట్ అధ్యాపకుల వేతనాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో పని చేసే గెస్ట్ అధ్యాపకుల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూనియర్ కళాశాల అధ్యాపకుల వేతనం రూ. 8,500, టీజీటీ, పీజీటీ, పీడీ విభాగాల అధ్యాపకుల వేతనం రూ. 7,500, పీఈటీ, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ విభాగాల అధ్యాపకుల వేతనం రూ. 6,500, మ్యూజిక్ విభాగం అధ్యాపకుల వేతనం రూ. 6,500కు పెంచడం జరిగింది. వేతనాల పెంపుతో గెస్ట్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.