రాష్ట్రీయం
దీపావళి, దసరా సందర్భంగా అదనపు రైళ్లు, బోగీలు ఏర్పాటు చేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 15 September 2019
హైదరాబాద్, సెప్టెంబర్ 14: దీపావళి, దసరా పండుగలు పురస్కరించుకొని వెయిటింగ్ లిస్టులో ఎక్కువమంది ప్రయాణికులు ఉన్నందున అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని, అదనపు రైళ్లను నడపాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే విధంగా సంక్రాంతి పండుగ చాలా దూరంలో ఉంది కాబట్టి అదనపు రైళ్లను బోగీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్కు ఒక లేఖ రాయడం జరిగిందని తెలిపారు. మంత్రి కిషన్రెడ్డి సూచనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని జీఎం తెలిపారు.