-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
పుంగనూరు, ఆగస్టు 27: అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందిన సంఘటన సోమవారం పుంగనూరు మండలంలో జరిగింది. ఎస్సై గౌరిశంకర్ కథనం మేరకు వివరాలు... మండలంలోని మంగళం పంచాయతీ చెలిమిగడ్డకు చెందిన లక్ష్మినారాయణ కుమారుడు దేవేంద్ర(19) స్థానిక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
రొంపిచెర్ల, ఆగస్టు 27: మండలంలోని గానుగచింత పంచాయతీ ఏటిచెరువు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను వాహనంతో సోమవారం మధ్యాహ్నం పట్టుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.
కూసుమంచి, ఆగస్టు 27: కూసుమంచి మండల కేంద్రంలో స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు ఆదివారం రాత్రి 11గంటల సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న పల్సర్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న డిసిఎం వాహనం ఢీకొట్టడంతో బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు వడ్డె కార్తీక్(26)కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే 108వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నందికొట్కూరు, ఆగస్టు 27:పట్టణంలోని బైరెడ్డి శేషశయనారెడ్డి నగర్ కాలనీలో నివసిస్తున్న షేక్ చాంద్బాషా(22) సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నతనంలోనే తండ్రి బండిబాబు మృతి చెందడంతో తల్లి ఉసేన్బీ కొడుకును పెంచి పెద్ద చేసింది. కాగా సెంట్రింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న షేక్ చాంద్బాషా ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
మారేడుమిల్లి, ఆగస్టు 27: గిరిజన బాలికపై ఆత్యాచారం జరిగిన సంఘటన మారేడుమిల్లి మండలంలో చోటుచేసుకుంది. మారేడుమిల్లి ఎస్సై సత్యల తులసీరామ్ కథనం ప్రకారం మండలంలోని గుజ్జుమామిడివలస గ్రామానికి చెందిన ఒక గిరిజన మైనరు బాలికపై ఆదే గ్రామానికి చెందిన వివాహితుడు వంజం శాంతకుమార్ తినుబండారాల ఆశ చూపి ఆత్యాచారం చేసినట్లు ఎస్సై చెప్పారు.
న్యూఢిల్లీ: పేమెంట్స్ సర్వీసుల అంశంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్నకు సుప్రీంకోర్టు నుంచి షాక్ తగిలింది. ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా వాట్సాప్ పేమెంట్స్ సేవలను నిర్వహిస్తోందంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వాట్సాప్నకు నోటీసులు జారీ చేసింది.
హనుమాన్జంక్షన్, ఆగస్టు 26: హనుమాన్ జంక్షన్లో శనివారం సంచలనం రేపిన వివాహితపై హత్యయత్నం కేసులో అనుమానితుడు బత్తుల నూతన్కుమార్ అత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నూదురుపాడు గ్రామ సమీపంలో రైలుపట్టాల వెంబడి విషం సేవించి మృతిచెందినట్లు హనుమాన్జంక్షన్ ఎస్ఐ సతీష్ అదివారం స్థానిక విలేఖర్లకు తెలిపారు.
కాచిగూడ, ఆగస్టు 26: నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్లో పలువురు ఉన్నతాధికారుల పిల్లలు పట్టుపడుతుండటం కలవరం కలిగిస్తోంది. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో మోతాదుకు మించిన మద్యం సేవించి వాహనం నడుపుతున్న 123 మందిపై కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేశారు.
సిద్దిపేట, ఆగస్టు 26 : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామ శివారులో పెద్దమ్మ గుడి సమీపంలో జరిగింది. సిద్దిపేట రూరల్ ఎస్ఐ కోటేశ్వర్రావు కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామానికి చెందిన బద్దిపడగ రాజు (24) హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
అడ్డగూడూరు, ఆగస్టు 26: ద్విచక్రవాహనంపై తన సోదరునికి రాఖీ కట్టేందుకు వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకా రం.. తమ్ముడికి రాఖీ కట్టేందుకు అడ్డగూడూ రు మండలం గురజాల గ్రామానికి చెందిన ఆలకుంట్ల ఇద్దమ్మ (38) కొండంపేటకు వెళ్లే క్రమంలో పాటిమట్ల గ్రామంలో బస్సు దిగిం ది.