-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 5: కారు అద్దాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన కేసులో నిందితునిపై నేరం రుజువు కావడంతో మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది.
న్యూఢిల్లీ: మావోయిస్టు పార్టీతో దగ్గరి సంబంధాలున్నాయని, అందుకే దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఐదుగురిని అరెస్టు చేశామని సుప్రీం కోర్టుకు మహారాష్ట్ర సర్కారు విన్నవించింది. ప్రముఖ విప్లవ కవి వరవరరావు సహా మొత్తం ఐదుగురు సామాజిక కార్యకర్తలను మావోయిస్టు సానుభూతిపరులని పేర్కొంటూ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కోదాడ: కోదాడ ఆర్టీసీ బస్టాండ్లో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు నాలుగున్నర లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ యూ.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం వివరాలను ఆయన విలేఖరులకు తెలియచేశారు.
తెనాలి: యువతి ఆత్మహత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్చుచెప్పారని తెలుసుకున్న గ్రామంలోని ఇరువర్గాలు ఒకరిపైఒకరు దాడులు చేసుకొని తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.
చర్ల, సెప్టెంబర్ 5: మండల పరిధిలోని ఆర్.కొత్తగూడెం గ్రామ శివారులో కుర్నపల్లి రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను మంగళవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు చర్ల సీఐ సత్యనారాయణ, ఎస్సై రాజువర్మ తెలిపారు. ఈ మేరకు పత్రికలకు వారు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
ఒంగోలు, సెప్టెంబర్ 5: జిల్లాలోని గిద్దలూరు కారు డ్రైవర్ కేశవును, దర్శి బంగారు నగల వ్యాపారి ఆదినారాయణను అత్యంత కిరాతకంగా హతమార్చిన నలుగురు నిందితులను తన ఆదేశాల మేరకు దర్శి డిఎస్పి నాగేశ్వరరావు స్వీయ పర్యవేక్షణలో అద్దంకి సీఐ హైమారావు తన సిబ్బంది సహాయంతో మంగళవారం నరసరావుపేటపట్నం బరంపేటలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు నేరాలకు సంబంధించిన 20 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట
కేశంపేట, సెప్టెంబర్ 4: కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ శివారులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఒక ఫామ్హౌస్పై శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా దాడులు నిర్వహించి 11మంది యువకులు, ఐదుగురు యువతులను వీరితోపాటు రూ.25వేల నగదు, రెండు కార్లు, ఒక బైక్, 26 సెల్ఫోన్లు స్వాధీన పర్చుకున్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: దక్షిణ భారత ప్రాంతంలో పలు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న ఆరుగురు యువ ఐసిస్ ఉగ్రవాదులపై కేరళలోని ఎన్ఐఏ కోర్టు చార్జిషీటు నమోదు చేసింది.
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 4: భార్యతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అభిమాని అయిన సదరు యువకుడు తన అంత్యక్రియలకు అభిమాన హీరో హాజరుకావాలని కోరుతూ సూసైడ్ లేఖలో రాశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు (అరండల్పేట) సెప్టెంబర్ 4: ప్రయాణికులను మోసం చేస్తూ వారి వద్ద నుంచి నగదును దొంగలిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు సిసియస్ పోలీసులు. మంగళవారం సిసియస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ మేరకు నిందితుల వివరాలను వెల్లడించారు.