రాష్ట్రీయం

విశాఖలో భవానీ మృతదేహానికి రీ పోస్టుమార్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన భవానీ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని కోర్టు ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌ 22న భవానీ అనే యువతి అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె బంధువులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు దువ్వాడ మంగళపాలెం శ్మశానవాటిక నుంచి ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు.జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని రీ పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.