రాష్ట్రీయం

తాత్కాలిక సచివాలయానికి రేపు టెండర్లు : నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయానికి రూ.180 కోట్లతో రేపు టెండర్లు ఆహ్వానించనున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయం వెలగపూడిలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండస్తుల్లో సచివాలయం నిర్మించనున్నట్లు తెలిపారు.