రాష్ట్రీయం
ఐటీ పరిశ్రమల ప్రోత్సాహానికి రూ. 100 కోట్లు కేటాయింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 2 January 2020
విజయవాడ, జనవరి 1: రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వీలుగా 100 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయంలో ఐటీ పరిశ్రమలకు రాయితీ కోసం 133 కోట్ల రూపాయలు కేటాయించినా, ఆ నిధులను వినియోగించలేదు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు ఈ నిధులను ఏపీటీఎస్కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.