రాష్ట్రీయం

ఈవీఎంలను మానిప్లేట్ చేశారు : సర్వే స్పష్టం.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదని,ఈవీఎంలను మానిప్లేట్ చేసి టీఆర్ఎస్ గెలిచిందని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సర్వే సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ ఆరోపించారు. ఈవీఎంల మానిప్లేట్ పై ప్రత్యేక కమిషన్ తో బహిరంగ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సర్వే సత్యనారయణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కి డిపాజిట్ రాకపోవడానికి కారణం ఈవీఎంలు మానిప్లేట్ చేయడమే అని సర్వే స్పష్టం చేశారు.