రాష్ట్రీయం
ఏపీ అసెంబ్లీ ప్రాంగణం నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజా గెంటివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 December 2015
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ భవనం ప్రాంగణంలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణిని అసెంబ్లీ మార్షల్స్ గెంటివేశారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబును కించపరుస్తూ మాట్లాడరనే ఆరోపణలపై స్పీకర్ ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. ఈమేరకు ఇవాళ ఆమె అసెంబ్లీకి రావడంతో మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్తో రోజా వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రోజును అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.