రాష్ట్రీయం

ముగిసిన సిక్కీం మాజీ గవర్నర్ రామారావు అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాయదుర్గం స్మశానవాటికలో సిక్కీం మాజీ గవర్నర్ రామారావు అంత్యక్రియలు ముగిశాయి. తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు,బండారు దత్తాత్రేయ, బాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, బాజపా జాతీయ నాయకుడు మురళీధర్‌రావు, కలెక్టర్ రాహుల్ బొజ్జ తదితరులు హాజరయ్యారు.