రాష్ట్రీయం

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ సివిఎన్ శాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: కాలుష్య నియంత్రణా మండలి అప్పెలెట్ అథారిటీ చైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి వి ఎన్ శాస్ర్తీ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రాయూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ పి వి వి ప్రసాదరావు, శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఆర్ సి హనుమంతు సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎపిపిసిబి చైర్మన్ డాక్టర్ జి ఎన్ ఫణికుమార్ , మెంబర్ సెక్రటరీ బి ఎస్ ఎస్ ప్రసాద్, జెసిఇఇ ఎం శివారెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.