రాష్ట్రీయం

మల్లాది విష్ణుపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : విజయవాడలో స్వర్ణబార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతిచెందిన ఘటనకు సంబంధించి తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. తొమ్మిదో నిందితుడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై పోలీసులు కేసు నమోదు చేశారు.