రాష్ట్రీయం

ముగిసిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్‌లో ముగిసింది. తాగునీటి కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీలు కేటాయించారు. అత్యవసరంగా నాలుగు టీఎంసీలు వాడుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. శ్రీశైలం డ్యాం పటిష్టతకు చర్యలు చేపట్టాలని బోర్డు ఆదేశించింది. తదుపరి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు.