రాష్ట్రీయం

రెండు కిలోల బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్‌: రైల్వేస్టేషన్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 2 కిలోల బంగారం, అరకిలో వెండి, 11 గ్రాముల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. ధ్రువపత్రాలు లేకుండా విజయవాడ తరలిస్తుండగా రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.