రాష్ట్రీయం

చంద్రబాబుతో కేంద్ర బృందాలు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో రూ.3,760 కోట్ల నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర బృందాలకు వివరించారు. రాష్ట్రంలో వరదలు, కరవు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు ఈరోజు విజయవాడలో సీఎం చంద్రబాబుతో వేర్వేరుగా భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా వారితో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కోరారు.