రాష్ట్రీయం

సచివాలయంలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : సచివాలయంలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ తదితరులు హాజరయ్యారు. వంద గజాల ఆక్రమణల క్రమబద్ధీకరణ, గతంలో జరిగిన భూకేటాయింపుల జీఓలపై చర్చ జరిగింది.