క్రైమ్/లీగల్
ప్రమాదంలో ముగ్గురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 October 2019
బళ్లారి, అక్టోబర్ 11 : కర్నాటకలోని బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకాలోని శివపురం గ్రామం వద్ద జాతీ య రహదారి-13పై గురువారం అర్ధరాత్రి టాటా ఏస్, కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా మరొకరు గాయపడ్డారు. వివరా ల్లోకి వెళ్తే.. కూడ్లిగి తాలూకా క్యాసనకెరె గ్రామానికి చెందిన టాటా ఏస్ వాహనం యజమాని మడకి నాగప్ప(55), డ్రైవర్ ప్రకాశ్(35)తో పాటు నాగమ్మ(26) సొంత గ్రామం నుంచి వాహనంలో హొస్పేట్ మార్కెట్లో ఆకుకూరలు విక్రయించి సొంత గ్రామానికి వె ళ్తుండగా ప్రమాదం సంభవించింది.