అంతర్జాతీయం
8 మంది విద్యార్థుల సజీవ సమాధి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 20 March 2016
పెషావర్: పాకిస్థాన్లో మట్టిపెళ్లలు విరిగిపడి ఎనిమిది మంది విద్యార్థులు సజీవసమాధి అయ్యారు. ఆఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన సుసమ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
విద్యార్థులు పరీక్షలు రాసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన సంభవించింది. ఇటీవల భారీ వర్షాలకు నానిన మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి.