-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
వడ్డేపల్లి, ఏప్రిల్ 28: నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన నిషేధిత పొగాకు ఉత్పత్తులైన గుట్కా, అంబర్ ప్యాకెట్ల నిలువలు ఉన్న గోదాములపై టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు.
సిరిసిల్ల, ఏప్రిల్ 28: ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఆరుగురు అనుమానితులను సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్సిస్పెక్టర్ బన్సీలాల్ తన సిబ్బందితో కలిసి వీరిని పట్టుకున్నారు.
ముకరంపుర కరీంనగర్, ఏప్రిల్ 28: గత కొనే్నళ్లుగా కరీంనగర్తోపాటు చుట్టు పక్కల జిల్లాల్లో ఆసుపత్రులు, బార్లే లక్ష్యంగా సెల్ఫోన్ల దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను శనివారం కరీంనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వాంకిడి, ఎప్రిల్ 28: ఆర్టిఏ చెక్పోస్టు వద్ద శనివారం ఉదయం వెనుక నుండి వచ్చిన లారీ బలంగా ఢీకొనడం తో కారు ముందు ఆగి ఉన్న లారీలో ఇరుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బెల్గంవార్ రాములు (60) అక్కడిక్కడే మృతి చెందగా అందులో ప్ర యాణిస్తున్న ఐదుగురుకి తీవ్ర యాగాలైనాయి. వాంకిడి ఎస్ఐ రా జు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రామచంద్రాపురం, ఏప్రిల్ 28: పట్టపగలే ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడిన సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రామచంద్రాపురం భెల్ హెచ్ ఐజీ కాలనీలో క్వార్టర్ నెంబర్ 297లో ఎమ్ఎస్ పెరారీ గత 15 ఏళ్లుగా నివాసముంటున్నాడు. అయితే ఇటీవల బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో బ్యాంకు లాకర్లో ఉన్న బం గారాన్ని ఇంటికి తీసుకొచ్చారు.
కోస్గి, ఏప్రిల్ 28: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వాగు నుంచి ఇసుక రవాణా చేసి ఓ వ్యవసాయ పొలంలో డంప్ చేసి రాత్రివేళల్లో పలువురు స్థానిక అధికారుల అండదండలతో లారీలలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం ఆనోటా ఈనోటా జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది.
ఆర్మూర్, ఏప్రిల్ 28: ఆర్మూర్, మెట్పల్లి, నిర్మల్, భైంసా, జగిత్యాల తదితర ప్రాంతాల వ్యాపారులను మోసం చేసి బంగారంతో పరారైన బెంగాలి వర్కర్ భూపాల్ పట్టుబడ్డాడు. ఆర్మూర్ నుంచి పరారైన రెండు రోజులకే భూపాల్ను పట్టుకోవడంలో పోలీసులు సఫిలీకృతమయ్యారు.
నిడమనూర్, ఏప్రిల్ 28:మండల పరిధి మారుపాక శివారు వెంకటపురం గ్రామంలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు, పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్టిమల్ల శంకర్ (29) గ్రామంలోని ఒక రైతు వద్ద మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకోని పత్తిపంటను సాగు చేయడం జరిగింది.
పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్ 28: మండలంలోని గుడిపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ జూలకంటి సంతోష్రెడ్డి మనస్థాపంతో స్టేషన్లోనే లెటర్ వదిలి అదృశ్యమయ్యాడు. గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంతోష్రెడ్డి విధుల అనంతరం శనివారం ఉదయం స్టేషన్లో లెటర్ రాసి వెళ్లాడు.
పిడుగురాళ్ల, ఏప్రిల్ 28: ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన పిడుగురాళ్ల మండలం, జానపాడు గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే..