క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడులోని సేలం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై మమంగం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొనటంతో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో 37మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.