క్రైమ్/లీగల్
రూ. 25 లక్షల విలువైన 6 పంచలోహ విగ్రహాలు చోరీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 26 July 2018
దొనకొండ, జూలై 26: మండలంలోని తెల్లపాడు గ్రామంలోని పాతరామాలయంలో ఆరు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైనట్లు ఎస్సై సుబ్బారావు గురువారం సాయంత్రం పాత్రికేయులకు తెలిపారు. తెల్లపాడు గ్రామానికి శివారులో ఉన్న పాత రామాలయంలో పదిరోజులకోసారి పూజారి పూజలు నిర్వహించేవారు. బుధవారం సాయంత్రం వెళ్ళి ఆలయాన్ని శుభ్రం చేసేందుకు చూడగా ఆలయంలోని ఆరు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైనట్లు గమనించి వెంటనే విఆర్ఓ విశ్వనాథంకు సమాచారం అందించడంతో విఆర్ఓ విశ్వనాథం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.