క్రైమ్/లీగల్

డ్రైన్‌లో తేలిన వ్యక్తి మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, అక్టోబర్ 27: పొన్నూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు, రైలుపేట నివాసి యర్రంశెట్టి గంగాధరరావు (45) మృతదేహం పట్టణంలోని తుంగభద్ర డ్రైన్‌లో తేలియాడుతూ శనివారం కన్పించింది. మృతదేహాన్ని పొన్నూరు పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఆత్మహత్యా, హత్య అనే విషయం తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పట్టణ ఎస్‌ఐ కిషోర్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.